సప్త సూక్తులు (యేసు ప్రభువు వారు సిలువలో పలికిన మొదటి మాట) క్షమాపణ "యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను." లూకా 23:34 ఆయన జన్మలో పరిశుద్ధత వుంది. ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది. కాని, సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు. •సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గొల్గొతాలో ముగియనుంది. •39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు. • వీపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం • ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు •గేళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర. •కాళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం. • ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది. • ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది. అటువంటి భయానకమైన పరిస్థ...
Thank you ❤️
రిప్లయితొలగించండిgreat praise the lord
రిప్లయితొలగించండి